
హైదరాబాద్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో సమావేశమయ్యారు.వీరిరువురు ప్రస్తుత దేశ రాజకీయ చిత్రం పై సమీక్షించారు.
హైదరాబాద్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో సమావేశమయ్యారు.వీరిరువురు ప్రస్తుత దేశ రాజకీయ చిత్రం పై సమీక్షించారు.