June 24, 2026

News Express

శాసన సభ్యులు  యాదయ్య తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం పొందారు.
రైతు బంధు పై ఆదివారం సమీక్ష జరిగింది . ఇంతవరకు 5596 గ్రామసభలు నిర్వహించి చెక్కులు పంపిణి  చేసారు .
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్  అధ్యక్షతన సచివాలయంలో సమావేశం. మంత్రులు మహేందర్ రెడ్డి,  జగదీశ్ రెడ్డి చర్చలు. పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ,...