June 25, 2026

Arts & Culture

రాఖీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాఖీలు కట్టిన శాసనసభ్యురాలు గొంగిడి సునీత, గుండు సుధారాణి, తుల ఉమ.
శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం  సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా ,సంప్రదాయ సిద్ధంగా , శోభాయమానంగా జరిగింది. దేవస్థానం ఈ ఓ సూచన మేరకు...