డి. జలందరమ్మ ,తిరుపతి విరాళం

శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా  రూ. 1,00,116 /-లను  డి. జలందరమ్మ ,తిరుపతి  అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందించారు. దాతకు  రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.