శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి ఘనంగా పూజలు జరిగాయి . మంగళవారం దేవస్థానం వారు నిర్ణయించిన మేరకు ఈ కార్యక్రమం జరిగింది .వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగిన ఈ ఘన కార్యక్రమంలో వేద పండితులు, అధికారులు , భక్తులు పాల్గొన్నారు .
దేవస్థానం ఈఓ శ్రీరామచంద్ర మూర్తి స్థానిక వైద్యశాల పనితీరును సమీక్షించారు . మరింత మెరుగైన సేవలకు సిద్దంగా ఉండాలని సూచించారు .
Post Comment