శ్రీశైలం దేవస్థానం శనివారం ఏర్పాటు చేసిన కళారాధనలో కల్లూరుకు చెందిన శ్రీమతి డి. లక్ష్మీ మహేష్ భాగవతారిణి శ్రీ పార్వతి కల్యాణం హరికథాగానం చేసారు .కీ బోర్డ్ పై పి.ధనుంజయ , తబలా పై బి.అంజయ్య సహకరించారు .
శ్రీశైలం దేవస్థానం శనివారం ఏర్పాటు చేసిన కళారాధనలో కల్లూరుకు చెందిన శ్రీమతి డి. లక్ష్మీ మహేష్ భాగవతారిణి శ్రీ పార్వతి కల్యాణం హరికథాగానం చేసారు .కీ బోర్డ్ పై పి.ధనుంజయ , తబలా పై బి.అంజయ్య సహకరించారు .