తులసి దళములతో పూజింతు సంతోషముగా
పలుమారు చిరకాలము ప్రహ్లాదవరదుని పాదములకు–
అహోబిలంలో ఆదివారం శ్రీ ప్రహ్లాదవరదులకు లక్షార్చన పూజ శాస్త్రోక్తంగా ఘనంగా
జరిగింది . దేవస్థానం వారు ఏర్పాట్లు చేయగా అర్చక స్వాములు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీణ వాదన వీనులవిన్దుగా జరిగింది – kidambi sethu raman .