August 29, 2026

News Express

కొత్తగా ఏర్పడ్డ గ్రామపంచాయతీలలో గురువారం  హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ప్రజలు  ఘనస్వాగతం పలికారు. గొల్లపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మె ల్యే ప్రారంభించారు....
గజ్వేల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కె.సి.ఆర్. బుధవారం శిరిగిరిపల్లి ఫారెస్ట్ బ్లాక్ వద్ద ఆగి అటవీ పునరుజ్జీవనం గురించి వివరాలు తెలుసుకున్న సీఎం.
కచ్చితమైన ప్రణాళిక, కాల వ్యవధి ( టైమ్ లైన్) తో  హైదరాబాద్ చుట్టూ అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేయాలని, వీలైనంత త్వరగా హైదరాబాద్...
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి...