
శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 1,00,116/-లను బి. రామారావు, వినుకొండ, పల్నాడు జిల్లా గురువారం అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు యం. రవికుమార్కు అందించారు.. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.