ఉత్తరాంధ్ర మీదకు దూసుకొస్తున్న వాయుగుండం.
నేడు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర దిశగా ఏర్పడనున్న అల్పపీడనం.
48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం.
వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిసా తీరాలకు చేరే ప్రమాదం.
ఈరోజు నుంచే ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు, మూడు రోజులపాటు కొనసాగే భారీ వర్షాలు.
తెలంగాణ, రాయలసీమలకూ వర్షాలు. పిడుగులు కూడా పడతాయని హెచ్చరికలు
మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం.