శాశ్వత అన్నప్రసాద పథకానికి , గో సంరక్షణ పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా  రూ. 1,00101/-లను స్వరాజ్యలక్ష్మి సికింద్రాబాదు , గో సంరక్షణ పథకానికి రూ. 1,00,101/-లను ఎన్. సూర్యరావు, సికింద్రాబాద్  అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు. దాతలకు  రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.