శాశ్వత అన్న ప్రసాద పథకానికి పి. మల్లికార్జునరెడ్డి, పత్తికొండ  విరాళం

  • శ్రీశైల దేవస్థానం:శాశ్వత అన్న ప్రసాద పథకానికి విరాళంగా  రూ. 1,01,116 /-  మొత్తాన్ని  పి. మల్లికార్జునరెడ్డి, పత్తికొండ  అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎం. మల్లికార్జునకు అందించారు. దాతకు  రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.