
గో సంరక్షణ పథకానికి విరాళంగా రూ.1,01,016/-లను పి. శివకృష్ణ, నెల్లూరు అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందించారు.
గో సంరక్షణ పథకానికి విరాళంగా రూ.1,01,016/-లను పి. శివకృష్ణ, నెల్లూరు అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందించారు.