శ్రీశైలం దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం  సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా ,సంప్రదాయ సిద్ధంగా , శోభాయమానంగా జరిగింది. దేవస్థానం ఈ ఓ సూచన మేరకు సకల ఏర్పాట్లు చేసారు. మహిళలు శ్రద్ధగా వ్రతంలో పాల్గొన్నారు . అర్చక స్వాములు తగిన సూచనలు చేస్తూ వ్రతం జరిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.