మ‌హిళా చైత‌న్యంలో వీఓఏల‌ది కీల‌క పాత్ర‌

హైదరాబాద్‌-హిళా చైతన్యంలో వీఓఏలది కీల పాత్ర అనిరితహారం, స్వచ్ఛ తెలంగాణాల్లో వీఓఏలు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలని పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. సాగర్ రింగ్ రోడ్ లోని జంగారెడ్డి ఫంక్షన్ హాల్లో వీఓఏల (విలేజ్ ఆర్గనైజేషన్స్ అసిస్టెంట్లు) రెండ హాస శుక్రవారం రిగింది. కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూగ్రామాభివృద్ధిలోనూ, హిళను సంఘటితం చేయడంలోనూ వీఓఏలది కీల పాత్ర అని కొనియాడారు. వీఓఏలకు మూడు వేల రూపాయ వేతనం ఇచ్చి గౌరవించిన టిఆర్ ఎస్ ప్రభుత్వానికే క్కుతుందన్నారు. గ్రామైఖ్య సంఘాలను ఆర్థికంగా లోపేతం చేయడానికి వీఓఏలు కృషి చేయాలని.. ద్వారా గ్రామైఖ్య సంఘాల ద్వారా కూడా రో రెండు వేల వేతనాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. గ్రామంలో రిగే ప్రతి కార్యక్రమంలోనూ వీఓఏలు క్రియాశీలకంగా నిచేయాలని సూచించారు. చ్చనంరిశుభ్ర ద్వారానే గ్రామాలు బాగుపతాయనివ్యక్తిగ రుగుదొడ్ల నిర్మాణం, రితహారాన్ని విజవంతం చేయడానికి వీఓఏలు కృషి చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యస్థను రిపుష్టం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారుస్థానికంగా కుటీర రిశ్ర ఏర్పాటు, ఆన్లైన్ మార్కెటింగ్ను వినియోగించుకోవడం లాంటి కార్యక్రమాలను హిళా సంఘాలు చేపట్టేలా వీఓఏలు వారిని చైతన్యం చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రధానంగా విద్య‌, వైద్యంపై అధికంగా ర్చు చేసే రిస్థితులున్నాయనివీటిని మార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను, పాఠశాలను లోపేతం చేస్తూ పేద ప్రకు ఉచిత వైద్యాన్ని, విద్యను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వీఓఏల భార్య లేదా ర్త ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేతనాలు చెల్లించేలా ర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారురో మంత్రి జోగు రామన్నమాట్లాడుతూ..వీఓఏలకు వేతనాలు ఇచ్చి గౌరవించిన మంత్రి జూపల్లి, సీయం కేసీఆర్కు క్కుతుందన్నారు. అడవులు లేకపోవడం ల్లే ర్షాలు మృద్ధిగా కురడం లేదన్న మంత్రి జోగు రామన్న‌…రితహారాన్ని వీఓఏలు విజవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి వ్యక్తి నీసం ఆరు మొక్కలు పెంచేలా చైతన్యం చేయాలన్నారు
టిఆర్ ఎస్ ప్రభుత్వానికి రుణడి ఉంటాం
మూడు వేల రూపాయ వేతనాన్ని ఇచ్చి వీఓఏలను గౌరవించిన టిఆర్ ఎస్ ప్రభుత్వానికి రుణడి ఉంటామని వీఓఏల సంఘం ప్రధాన కార్యదర్శి మాధవి అన్నారు. ఎన్నో ఏళ్లుగా నిచేస్తున్న ను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వానికే క్కుతుందన్నారు. కు వేతనాలను ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించడంతో పాటు, భీమా ల్పించేందుకు ఆలోచ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, తీగ కృష్ణారెడ్డి, వీఓఏల సంఘం గౌరవాధ్యక్షుడు రూప్సింగ్‌, వీఓఏల సంఘం అధ్యక్ష‌, కార్యర్శులు కోటేశ్వర్రావు, మాధవి, టిఆర్ ఎస్ కార్మిక విభాగం నేతలు రాంబాబు యాదవ్‌, నారాయ దితరులు పాల్గొన్నారు
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.