విజయవాడ రోజ్ సొసైటీ స్వరాజ్ మైదానంలో నిర్వహించిన గులాబీ ప్రదర్శన, ఉద్యానవనాల పండుగ సందర్భంగా దేవాలయాల్లో ఉద్యానవనాల విభాగంలో శ్రీశైలం దేవస్థానానికి ఆరు బహుమతులు అందాయి . ఆదివారం దేవస్థానం ఇ.ఒ. భరత్ గుప్త , ఉద్యానవనాల అసిస్టెంట్ డైరెక్టర్ ఐ.వెంకట్ రావు లకు ఈ బహుమతులు అందిచారు.