శ్రీశైల దేవస్థానం; అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 3,98,000.00 , గో సంరక్షణ పథకానికి 1,02,000/-లను టి. కృష్ణమూర్తి, హైదరాబాద్ గురువారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంత్ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ తదితరులు ఉన్నారు.
*శ్రీస్వామివార్ల ఆలయం పడమటి ధ్వజస్తంభానికి బంగారు తాపడంకోసం విరాళంగా రూ. 2,00,000/-లను మహిసాయి శ్రీనివాస్ బొబ్బిలి, హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణకు అందజేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంత్ నాయక్, సహాయ స్థపతి అయిలూరు ఉమా వెంకట జవహర్ పాల్గొన్నారు.
*Traditional dance presented in Kalaraadhana
*Inspection of Development works by Trust board Chairman
*Datthathreya swamy puuja performed in the temple.
*Sravana Masam Saptha Bhajanalu programme held in the temple.