పూరీ జగన్నాథస్వామి ఆలయం వద్ద సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన పూరీ ఆలయ అధికారులు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం పూరీ జగన్నాథస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు పూరీ ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. తేది.
Post Comment