Online News Diary

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా బుధవారం 7లక్షల 27వేల 531 రూపాయల ఆదాయం సమకూరింది

యాదాద్రి : యాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా బుధవారం 7లక్షల 27వేల 531 రూపాయల ఆదాయం సమకూరింది. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.18,040, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.14000, వ్రత పూజల ద్వారా రూ.7,000, కళ్యాణకట్ట…