Online News Diary

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ఆదివారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరుణ్ జైట్లీకి విందు ఇచ్చారు.

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ఆదివారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరుణ్ జైట్లీకి విందు ఇచ్చారు.

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు

ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సిఎం అధికారులకు…

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దంపతులు ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.