Online News Diary

జ్ఞానపీఠ అవార్డు గ్రహిత రచయిత్రి మహాశ్వేతాదేవి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

జ్ఞానపీఠ అవార్డు గ్రహిత మహాశ్వేతాదేవి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశం గర్వించదగిన మహోన్నత రచయిత్రిగా ఆమెకు చరిత్రలో స్థానం ఉందన్నారు. భారత దేశంలో ఆదివాసి జీవితాలను సాహిత్యంలో ప్రతిఫలింప…

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ ఆగస్టు 7న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ ఆగస్టు 7న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయాల్సిందిగా ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆహ్వానించారు. సిఎం ఆహ్వానం…