గురువారం రైతుబంధు కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గమధ్యలో తడికల్ వద్ద వివాహ వేదికను చూశారు. వెంటనే బస్సుదిగి నూతన వధూవరులను అక్షతలు చల్లి ఆశీర్వదించారు. ఈ దృశ్యం అందరిని అలరించింది . print Post navigation రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ DY.C.M., MINISTERS IN Rythu Bandhu