కాకినాడ శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి శనివారం శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించారు . అధికారులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు . స్వామి వారు గో సేవలో పాల్గొన్నారు .
కాకినాడ శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి శనివారం శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించారు . అధికారులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు . స్వామి వారు గో సేవలో పాల్గొన్నారు .