శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది . దేవస్థానం ఈఓ భరత్ , అర్చక స్వాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . తల్లిదండ్రులు ఉత్సాహంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు .
Multilingual News Portal
శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది . దేవస్థానం ఈఓ భరత్ , అర్చక స్వాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . తల్లిదండ్రులు ఉత్సాహంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు .
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal