శ్రీశైల అమ్మవారి నామ సంకీర్తన కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది .శ్రావణ మాసం సందర్భంగా దేవస్థానం వారు చేపట్టిన ఈ అఖండ సప్తాహ భజన ఈ నెల 24 వ తేదీన ముగుస్తుంది. ఇందులో 70 మంది భక్తులు పాల్గొంటున్నారు .గుంటూరు జిల్లా మోదుకూరు కు చెందిన శ్రీ మారుతీ భజన మండలి వారు ఇందుకు సహకరిస్తున్నారు. కాగ ఈ రోజు సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి