శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం ఏకాంతంగా కుంభోత్సవం జరపటానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. దేవస్థానం ఈ ఓ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఓ ఈ రోజు టెలికాన్ఫెరెన్స్ లో పలువురు అధికారులు , సిబ్బంది , అర్చకులతో సమీక్షించారు.
- శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు జరిగాయి.