ముక్కోటి ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీకృష్ణావతారంలో భక్తులకు భద్రాద్రి రామయ్య దర్శనం అలరించింది . భద్రాచలంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవస్థానం అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేసారు. అర్చక స్వాములు సంప్రదాయం ప్రకారం వివిధ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు.