మచిలీపట్నం లోని కోనేరు సెంటర్ చుట్టుపక్కల రహదారుల వెంట పట్టణ పోలీసు అధికారులు బుధవారం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు . తోపుడు బళ్ల వ్యాపారులతో, ఆటోడ్రైవర్లతో మాట్లాడారు . రహదారులకు అడ్డంగా వాహనాలు నిలుపడం వల్ల ఎదురయ్యే సమస్యలను వారికి వివరించారు . నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇనగుదురు సి.ఐ. నబీ, ఆర్ .పేట యస్. ఐ . వెంకటేశ్వరరావు, మచిలీపట్నం యస్. ఐ. దుర్గ ప్రసాద్ ఈ పెట్రోలింగ్ లో పాల్గొన్నారు