మచిలీపట్నం బచ్చుపేట శివాలయం లో శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . ఈ ఉత్సవాలు మార్చి 3 వ తేదీ వరకు జరుగుతాయి . సోమవారం వధూవరులను చేసి పసుపు కొట్టిన కార్యక్రమంలో పాల్గొన్న మోచర్ల హేమాద్రి లక్ష్మీ కాంతా రావు రంగనాయకమ్మ దంపతులు .చైర్మన్ ముక్తేవి రవికాంత్ , కార్యనిర్వహణాధికారి జే .ధర్మారాయుడు , అర్చకస్వామి ఘంటసాల వేంకట బాల కృష్ణ మూర్తి ,ముఖ్య కార్యకర్త అన్నంభట్ల బ్రహ్మానంద శాస్త్రి తదితర భక్త బృందం ఏర్పాట్లు చేస్తున్నారు .