అమరావతి : స్వాతంత్ర్య సమరయోధుడు, విజయనగరం నుంచి ఎన్నికైన తొలి లోక్ సభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేసారు . ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని తిలక్ ఉత్తరాంధ్రలో స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరులూదారని, జాతికి అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని చంద్రబాబు పేర్కొన్నారు .
Attachments area