ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం ప్రాంతానికి చెందిన భక్తులు శుక్రవారం దివ్యదర్శనం పథకం కింద శ్రీశైలం దేవస్థానం సందర్శించారు. దేవస్థానం వీరికి తగిన ఏర్పాట్లు చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం ప్రాంతానికి చెందిన భక్తులు శుక్రవారం దివ్యదర్శనం పథకం కింద శ్రీశైలం దేవస్థానం సందర్శించారు. దేవస్థానం వీరికి తగిన ఏర్పాట్లు చేసింది.