శ్రీశైల మల్లికార్జునుని పరమ భక్తులలో ఒకరైన అక్కమహాదేవి జయంత్యోత్సవం ఈ రోజు ఉదయం సంప్రదాయబద్ధంగా జరిగింది. అక్కమహాదేవి వారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేషపూజలు నిర్వహించారు. కేవలం పరిమిత సంఖ్యలో కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, వేదపండితులు మాత్రమే ఏకాంతంగా ఈ జయంత్యోత్సవ పూజలను జరిపారు.