రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ సమీపంలో అక్రమంగా గంజాయి నిల్వ ఉంచిన గోదాం పై స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు దాడులు జరిపారు .66 కేజీల గంజాయి సంచులు స్వాధీనం చేసుకున్నారు .వీటి విలువ సుమారు 70లక్షలు ఉంటుందని అంచనా .నలుగురు వ్యక్తులను అరెస్టు చేసారు . ఒక టు వీలర్ సిజ్ చేసారు , A2 విఠల్ చారి, A3 శివా లు పరారీలో ఉన్నారు .