రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం ఆవిష్కరించారు.
Post Comment