కోవిడ్తో తల్లితండ్రులను కోల్పోయిన బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం
* ఇటీవల కోవిడ్తో తల్లితండ్రులను కోల్పోయిన కర్నూలు నగరంలోని ఓ బాలికకు (17) రూ.10 లక్షల నష్టపరిహారం సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందజేస్తున్న జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి .కర్నూలు జెసి (రెవెన్యూ), జిల్లా ఇంఛార్జి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఉదయం (28-05-2021) న జరిగిన ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రవీణ, డీసీపీవో శారదా, 93 వార్డు సచివాలయం మహిళా కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు.
*రోజా -1 అర్బన్ హెల్త్ సెంటర్, జొహరాపురం -1, గడ్డ స్ట్రీట్ అర్బన్ హెల్త్ సెంటర్ లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్.ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, డీఎంహెచ్ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, ప్రైవేట్ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ లు, హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్వాహకులు, ఆరోగ్య మిత్రాలు, డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.
*కర్నూలు నగరంలోని ఓమ్ని, నోబెల్ ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్.ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, డీఎంహెచ్ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, ప్రైవేట్ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ లు, హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్వాహకులు, ఆరోగ్య మిత్రాలు, డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.
Post Comment