అభివృద్ధి పథంలో ఉన్నాం- ఈఓ

శ్రీశైల దేవస్థానం: దేవస్థానం లో శుక్రవారం 75 వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ ఓ పెద్దిరాజు పతాకావిష్కరణ చేసారు.దేవస్థానం అభివృద్ధికి పలు చర్యలు తీసుకున్నామనారు. రూ.215 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామన్నారు.

print

Post Comment

You May Have Missed