×

స్వర్ణరథంపై ఊరేగిన కోనేటి రాయుడు

స్వర్ణరథంపై ఊరేగిన కోనేటి రాయుడు

స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం

స్వ‌ర్ణ‌ ర‌థోత్స‌వంలో టీటీడీ ఈవో  ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జెఈవోలు శ్రీ మ‌తి స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed