*మచిలీపట్నం: ఉగాది సందర్భంగా బచ్చుపేట శ్రీ మల్లేశ్వర స్వామి వారికి వెండి మకర తోరణం, పానుమట్టానికి వెండి తొడుగు సమర్పించారు. ఆలయ చైర్మన్ముత్తేవి రవి కాంత్ , ఆలయ కార్యనిర్వాహణాధికారి సమ్మెట ఆంజనేయ స్వామి , భక్తుల సహాయ సహకారాలతో అందించారు.
* దేవాలయంలో ఉగాది సందర్భంగా బ్రహ్మశ్రీ ముట్నూరి దుర్గా నాగేశ్వర శాస్త్రి గారిచే పంచాంగ శ్రవణం జరిగింది.