×

శ్రీశైలంలో జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళనం లో ప్రధాన మంత్రి పాల్గొంటారు-శ్రీశైల జగద్గురు పీఠాధిపతి

శ్రీశైలంలో జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళనం లో ప్రధాన మంత్రి పాల్గొంటారు-శ్రీశైల జగద్గురు పీఠాధిపతి

శ్రీశైల దేవస్థానం: జనవరి 11 నుంచి 15 వరకు శ్రీశైలంలో జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పాల్గొంటారని   శ్రీశైల జగద్గురు పీఠాధిపతి తెలిపారు.శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా ఏలూరు శ్రీ క్షేత్రం నుంచి శ్రీశైలానికి మొదలుపెట్టిన మహా పాదయాత్ర సందర్భంగా  ఈ వివరాలు తెలిపారు.నంద్యాల జిల్లా ఆత్మకూరు మీదుగా వెంకటాపురం కు  మహా పాదయాత్ర చేరింది.40 రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర, మరో మూడు రోజుల్లో శ్రీశైలం క్షేత్రానికి చేరుకోనున్న మహా పాదయాత్ర ఇది.

డిసెంబర్ 1 నుంచి – జనవరి 10వ తేదీ వరకు జరగనున్న పలు రకాల ధార్మిక కార్యక్రమాలు.

జనవరి 11 నుంచి 15 వరకు భారీ ఎత్తున జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళన కార్యక్రమాలలో

రాష్ట్ర నలుమూలల నుంచి వెయ్యి మందికి పైగా పీఠాధిపతులు, మఠాధిపతులు ,పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి – జగద్గురు చిన్న సిద్ధ రామ పండితా రాజ్య శివాచార్య మహా స్వాములు తెలిపారు.

print

Post Comment

You May Have Missed