×

ప్రభుత్వ ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్ష

ప్రభుత్వ ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్ష

*ఈ రోజు  (20-09-2021) సాయంత్రం  ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై ఆర్డీవోలు, సబ్ కలెక్టర్, ఏపీఐఐసీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి ఇంజనీర్లతో సమీక్ష జరిపిన కర్నూలు  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు

జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి , శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా , నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , డి ఆర్ ఓ పుల్లయ్య, కర్నూలు, ఆదోని ఆర్ డిఓలు హరి ప్రసాద్, రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ జెడ్ ఎం వెంకట నారాయణమ్మ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed