మాకు ఇండ్ల స్థలాలు కేటాయించండి సర్-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి శ్రీశైల దేవస్థానం ఉద్యోగుల వినతి

శ్రీశైల దేవస్థానం:  దేవస్థానం ఉద్యోగులు సోమవారం  స్థానిక  శాసన సభ్యులు  శిల్పా చక్రపాణి రెడ్డి ని కలసి, శ్రీశైలంలో తమకు ఇండ్ల స్థలాలు కేటాయించవలసిందిగా  విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు దేవస్థానం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు  పి.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం ఉద్యోగులు  శాసన సభ్యులకు వినతి పత్రాన్ని అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.