శ్రీరంగం రంగ‌నాథస్వామిని ద‌ర్శించుకున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  కుటుంబ సమేతంగా సోమవారం ( 13.12.2021. ) తమిళనాడు శ్రీరంగంలోని రంగ‌నాథస్వామిని ద‌ర్శించుకున్నారు. ముఖ్యమంత్రి  సతీమణి శ్రీమతి శోభ, మంత్రి కె.తారకరామారావు, కేటిఆర్ సతీమణి శైలిమ, మనవడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య.. తదితరులు ఉన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.