శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు
పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.ఇందులో భాగంగా సోమవారం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు తాడేపల్లిగూడెంలో ఉపముఖ్యమంత్రి , దేవదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ ను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా వేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలను అందించారు.
*ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులను ఆహ్వానించారు.
*Invitation to MP, Judge , SP. by officials and Archaka swaamulu.
Post Comment