
హైదరాబాద్: బీ.ఆర్.కే.ఆర్ భవన్ లో సామూహిక జాతీయ గీతాలాపన శ్రద్ధగా జరిగింది. కార్యక్రమంలో స్పెషల్ సి.ఎస్ లు రాణి కుముదిని, సునీల్ శర్మ, ముఖ్య కార్యదర్శి రవి గుప్త, అడిషనల్ సెక్రటరీ చంపాలాల్, సచివాలయ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్: బీ.ఆర్.కే.ఆర్ భవన్ లో సామూహిక జాతీయ గీతాలాపన శ్రద్ధగా జరిగింది. కార్యక్రమంలో స్పెషల్ సి.ఎస్ లు రాణి కుముదిని, సునీల్ శర్మ, ముఖ్య కార్యదర్శి రవి గుప్త, అడిషనల్ సెక్రటరీ చంపాలాల్, సచివాలయ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.