కిరాతర్జనీయం హరికథ

 శ్రీశైల దేవస్థానం:దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం   కె. ఉదయ్కుమార్, మైదుకూరు వారిచే కిరాతర్జనీయం హరికథ కార్యక్రమం జరిగింది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం  హరికథ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమములో హార్మోనియం సహకారాన్ని  వై తిరుపతయ్య, తబలా సహకారాన్ని  శ్రీనివాసులు అందించారు.

కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.

print

Post Comment

You May Have Missed