శ్రీమతి డి. లక్ష్మీ మహేష్, కర్నూలు  శివపార్వతుల కల్యాణం హరికథ గానం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం  శ్రీమతి డి. లక్ష్మీ మహేష్, కర్నూలు  శివపార్వతుల కల్యాణం హరికథ గానం చేసారు.

ఈ కార్యక్రమం లో కీబోర్డు సహకారాన్ని  పి. ధనుంజయ్, మృదంగ సహకారాన్ని  పి. ప్రసాద్ అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.