×

శ్రీశైల దేవస్థానానికి బంగారు పళ్ళెమును విరాళంగా ఇచ్చిన శ్రీమతి కోనేరు విమలాదేవి ,  కుటుంబ,సభ్యులు,చెన్నై 

శ్రీశైల దేవస్థానానికి బంగారు పళ్ళెమును విరాళంగా ఇచ్చిన శ్రీమతి కోనేరు విమలాదేవి ,  కుటుంబ,సభ్యులు,చెన్నై 

శ్రీశైల దేవస్థానం:దేవస్థానానికి  ఆదివారం  శ్రీమతి కోనేరు విమలాదేవి , వారి కుటుంబ,సభ్యులు చెన్నై   బంగారు పళ్లెమును సమర్పించారు.343 గ్రాములతో ఈ బంగారు పళ్ళెమును తయారు చేయించినట్లు దాతలు తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో కార్యనిర్వహణాధికారి  డి.పెద్దిరాజుకు ఈ పళ్లెమును అందించారు.అనంతరం దాతలకు  శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందించారు.

ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి  ఎం. హరిదాసు, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు  పి. మార్కండేయశాస్త్రి, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణశర్మ, పర్యవేక్షకులు  జి. స్వాములు తదితరులు పాల్గొన్నారు.విరాళంగా ఇచ్చిన శ్రీమతి కోనేరు విమలాదేవి ,  కుటుంబ,సభ్యులు,చెన్నై 

print

Post Comment

You May Have Missed