శ్రీశైల స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన ఈ ఓ దంపతులు

 శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా  శనివారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న  శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ ఓ దంపతులు వ్యక్తిగతంగా ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.

 సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు, ఫలపుష్పాదులు శ్రీస్వామి అమ్మవార్లకు సమర్పించారు.

 కార్యక్రమములో స్వామివారి ఉపప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ప్రధానార్చకులు మార్కండేయశాస్త్రి, ఆలయ సహాయ కార్యదర్శి ఎం. హరిదాసు, స్వామివార్ల పర్యవేక్షకులు అయ్యన్న, తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.