
* శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఈ రోజు (08.09.2021) న ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపికను అందించారు.
- శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఈ రోజు (08.09.2021)న దేవాదాయ ముఖ్యకార్యదర్శి, కమి షనర్ ( ఎఫ్.ఏ.సి ) డా. వాణీమోహన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపికను అందించారు.