×

గో సంరక్షణ పథకానికి విరాళాలు

గో సంరక్షణ పథకానికి విరాళాలు

శ్రీశైల దేవస్థానం:గో సంరక్షణ పథకానికి విరాళంగా  రూ. 5,00,000/-లను  గల్లా గుండయ్య, రాణి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సికింద్రాబాద్ వారు  అందజేశారు. ఈ మొత్తాన్ని ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావుకు అందించారు.

*దేవస్థానం  వైద్యశాలకు బయోకెమిస్త్రీ అనలైజర్ మిషన్,  పలు రకాల మందులు అందించిన చిత్రం.

*Sahasra Deeparchana Seva  performed in the temple. Trust Board chairman and Archaka swaamulu participated in the puuja.

*Vendi Rathotsava Seva  performed in the temple.Trust Board chairman and devotees participated in the event.

*Kalaradhana: Sampradaya Nrutyam presented in the dias.

*అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా  రూ. 1,00,116/-లను  ఎ. రామకృష్ణ, భీమవరం, పశ్చిమగోదావరి వారు  అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు బి. శ్రీనివాసులుకు అందించారు.

*అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా  రూ. 1,00,116/-లను  పర్వతనేని వి.వి.ఎస్.ఎస్. శివరామకృష్ణ, ఖమ్మం వారు  అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎ.నాగరాజుకు అందించారు .

*బంగారు, వెండి పుష్పాలు సమర్పించిన మురళి, హైద్రాబాద్ , కుటుంబ సభ్యులు

*గో సంరక్షణ పథకానికి విరాళంగా  రూ. 1,00,116/-లను  ఎల్. రమేష్‌రెడ్డి, చెన్నై వారు  అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎ.నాగరాజుకు  అందించారు.

*అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా  రూ. 1,11,116/-లను  మారేడుపల్లి నందీశ్వరరెడ్డి, రంగారెడ్డి వారు  అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎ.నాగరాజుకు  అందించారు.

print

Post Comment

You May Have Missed